Saturday, June 28, 2025

ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం ఏడాదికి 20 వేల కోట్ల రూపాయలు కేటాయించి నందుకు సీఎం రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :-జోగులాంబ గద్వాల జిల్లా  నిన్న మహబూబ్ నగర్ లో జరిగిన రైతు పండుగ సభ నల్లమల, పాలమూరు ముద్దుబిడ్డ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కొరకు ప్రతి ఏడాదికి 20 వేల కోట్ల రూపాయలు ఐదేళ్లపాటు లక్ష కోట్లతో పాలమూరును సస్యశ్యామలం చేస్తానని నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి కి సహకరించిన రాష్ట్ర క్యాబినెట్ మంత్రివర్యులకు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు చేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular