ఓరుగల్లు9నేషనల్ టీవీ :కాకతీయుల ఆరాధ్య దైవం భక్తుల ఇలవేల్పు శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి శరన్నవరాత్రి మహోత్సవం కార్యక్రమం లో భాగంగా ॥ 5వ రోజు ఉ॥4-30 లకు నవకలశాభిషేకం,శ్రీ సూక్తం తో అభిషేకం వేదపారాయణం,చండీహోమం మ॥1:30 లకు సుమారు 100 కిలోల వివిధ రకాలైన పూల తో లక్షపుష్పార్చన కార్యక్రమం నిర్వహించబడినది.దేవాలయ ఆస్థాన వేద పండితులు నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభ అవధాని,నాగిళ్ళ శంకర్ శర్మ సమక్షంలో పద్మాక్షి చారిట్రబుల్ ట్రస్ట్ సభ్యుల సహకారం తో వారిని ఆశీర్వచనాలు అందించారు.
