Friday, June 27, 2025

పద్మాక్షి దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో జూయింట్ కలెక్టర్ వేంకట్ రెడ్డి:-ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ : కాకతీయుల ఆరాధ్య దైవం భక్తుల ఇలవేల్పు శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి శరన్నవరాత్రి మహోత్సవం కార్యక్రమం లో భాగంగా ॥ 3 వ రోజు ఉ॥4-30 లకు నవకలశాభిషేకం,ఉపనిషత్ పూర్వక దేవీసూక్త అభిషేకం వేదపారాయణం తో అష్టోత్తర శత కమలార్చన తో అమ్మవారిని చంద్రఘంట(గాయత్రి)అలంకరణ లో అలంకరించి మహామంగళహారతి చతుర్వేద స్వస్తి నామసంకీర్తనల తో దేవాలయానికి విచ్చేసిన భక్తులు పరవశించిపోయారు

ఇట్టి ఉత్సవాలకు ఈ రోజు హన్మకొండ జూయింట్ కలెక్టర్ వేంకట్ రెడ్డి దంపతులు పూజ లో పాల్గోన్నారు దేవాలయ ఆస్థాన వేద పండితులు నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభ అవధాని,నాగిళ్ళ శంకర్ శర్మ గారి సమక్షంలో పద్మాక్షి చారిట్రబుల్ ట్రస్ట్ సభ్యుల సహకారం తో వారిని ఆశీర్వచనాని దేవాలయ ప్రాముఖ్యతను వివరించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular