ఓరుగల్లు9నేషనల్ టీవీ :శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి శరన్నవరాత్రులుతేది 3-10-2024 గురువారం నుండి 14-10-2024 సోమవారం వరకు శ్రీ హనుమద్గిరి పద్మాక్షి చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో నిర్వహించబడే మహోత్సవాలకు విచ్చేసి జ్యోతి ప్రజ్వలతో ఉత్సవాలు ఆరంభించవలసిందిగా వరంగల్ పశ్చిమ నియోజవర్గం శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వేద ఆశీర్వచనాన్ని అమ్మవారి ప్రసాదాన్ని అందించిన దేవాలయ వంశపారం పర్య అర్చకులు నాగిళ్ళ శంకర్ శర్మ దేవస్థాన వేద పండితులు నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభ అవధాని
ఇట్టి కార్యక్రమం లో 10 వ డివిజన్ కార్పోరేటర్ తోట వేంకటేశ్వర్లు ,7 వ డివిజన్ కార్పోరేటర్ వేముల శ్రీనివాస్ ట్రస్ట్ కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి
ట్రస్ట్ కోశాధికారి మునుగోటి రమేష్ , లీగల్ అడ్వైజర్ పశుపతీశ్వర్ నాథ్
ప్రచార కమిటీ సభ్యులు రాజ్ కుమార్,నవీన్ రెడ్డి శరత్,సదానందం