ఓరుగల్లు9నేషనల్ టీవీ :హైదరాబాదులోని ముఖ్యమంత్రి నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అక్టోబర్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి కి ఆహ్వాన పత్రికను అందించి ప్రత్యేకంగా ఆహ్వానించారు ఈ మేరకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు.ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించి,అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన సలహా దారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి ,భద్రకాళి ప్రధాన అర్చకులు శ్రీ శేషు , ఆలయ కార్యనిర్వాహణ అధికారి శేషు భారతి
శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం:ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES