జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టివి ప్రతినిధి:- అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు
జిల్లా అధ్యక్షుడు అశోక్ జెండా ఎగరవేసి మాట్లాడారు. శ్రమ జీవుల కష్టానికి ప్రతిఫలం దక్కిన రోజు అని కార్మికుల ఐక్యమత్యానికి బలం చేకూరిన రోజు అని అన్నారు. కార్మికులకు రోజుకు 8గంటల పని ప్రకటిస్తూ,తగిన వేతనం కార్మికులకు అందిన గొప్ప రోజు,ఇది కార్మికుల విజయం అని అన్నారు. ఈ సందర్భంగా వారు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో
ఉదయ్ కిరణ్,ప్రసాద్, సురేందర్ బాబు, పరమేష్,రాఘవేంద్ర గౌడ్,మదన్ భూపాల్, శేఖర్,నగేష్, వెంకటేష్, శ్రీకాంత్, చెన్నయ్య, షకీల్ రమేష్, పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో సర్కిల్ ఆఫీస్ దగ్గర గద్వాల్ నందు TSEE 327 UNION ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES