Saturday, June 28, 2025

బీఆర్ఎస్ పార్టీ భారీ షాక్ ప్రచారానికి ఈసీ బ్రేక్

ఓరుగల్లు9నేషనల్ టీవీ :బీఆర్ఎస్ పార్టీ భారీ షాక్ తగిలింది. మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఈరోజు రాత్రి నుంచి 48 గంటలపాటు బీఆర్ఎస్ అధినేత ప్రచారానికి ఈసీ బ్రేక్ వేసింది. సిరిసిల్ల సభలో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ అభ్యంతకర వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ ఈ చర్యలు తీసుకుంది. కేసీఆర్ బస్సు యాత్రలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ 48 గంటలపాటు కేసీఆర్ ప్రచారంపై నిషేదం విధించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు నిషేదం అమలులో ఉంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular