జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలలో ఆదిభట్ల శ్రీ చైతన్య విద్యాసంస్థలలో చదువుతున్న పరమాల గ్రామానికి చెందిన జంగం విగ్నేష్ మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో 470 మార్కులకు గాను 467 సాధించి కళాశాలలో మొదటి ర్యాంకు సాధించాడు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం పరుమాల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం జంగం వీరేష్ ,రాణి దంపతుల కుమారుడు విగ్నేష్ కళాశాల ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల పరుమాల గ్రామస్తులు విగ్నేషును అభినందించారు.
ఇంటర్లో ఉత్తమ ర్యాంకు సాధించిన పరమాల విద్యార్థి ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES