Sunday, June 29, 2025

ప్రయాణికుల కోసం చలి వేంద్రం ప్రారంభం ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని కొత్త బస్టాండ్ ప్రాంగణంలో బుధవారం సత్య సాయి ఆరాధన దినోత్సవం సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకొని ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సుదర్శన్, కన్వీనర్ రామయ్య, సత్య సాయి శ్రీను, రామకృష్ణ, నరసింహయ్య, ప్రేమలత, వరలక్ష్మి, లీలావతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular