Sunday, June 29, 2025

రైతులను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నాగు రావు నామాజీ అన్నారు

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో
డీకే అరుణ సూచన మేరకు రైతు దీక్షలో ఆయన పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ, రైతు బంధు 15వేలు, కౌలు రైతులకు12వేలు , క్వింటాల్కు 500లు బోనసస్ ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని, రానున్న ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, బీజేపీ నాయకులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular