Sunday, June 29, 2025

పామాయిల్ తోటకుగుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడం వల్ల పామ్ ఆయిల్ చెట్లు,డ్రిప్ పైపులు దగ్ధం ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కొరివిపాడు గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు పామాయిల్ తోటకు నిప్పు పెట్టడం వలన పామ్ ఆయిల్ మొక్కలు, దానికి సంబంధించిన డ్రిప్పు మెటీరియల్ కాలి బూడిద అయిపోయింది. అధికారులు దీనిపై విచారణ జరిపి రైతు మహమ్మద్ హుస్సేన్ అధికారులు ప్రభుత్వపరంగా న్యాయం చేయగలరని మనవి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular