Monday, June 30, 2025

నూతన డీపీఆర్ఓని కలిసిన చిన్న, మధ్య తరహా పత్రికల అధ్యక్షుడు ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా పౌర సంబంధాల అధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎండి. అరీఫుద్దీన్ ని చిన్న, మధ్య తరహా పత్రికల రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు సి. రామన్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనంలోని పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఉన్న డీపీఆర్ఓ ఆయన పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వార్తా తరంగాలు జాతీయ దినపత్రిక 2024సంవత్సర క్యాలెండర్ ని డీపీఆర్ఓ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జర్నలిస్టులు వెంకటేశ్వర్లు గౌడ్, రాఘవ గౌడ్, సుగంధర్ నాథ్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular