జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు వడ్డేపల్లి మండలానికి నూతనంగా వచ్చిన ఎస్సై సంతోష్ ని వడ్డేపల్లి జెడ్పీటీసీ కాశపోగు రాజు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పైపాడ్ మహేష్, అయిజ నరేంద్ర వర్మ, కోవెలదిన్నే శేఖర్, జిల్లేడుదిన్నే ప్రకాశ్, జక్కిరెడ్డిపల్లె ఆంజనేయులు, రామాపురం లక్ష్మన్, కొవేలదిన్నే రవి గౌడ్, పైపాడ్ మత్తు, నరేష్ రాయల్, తనగల రత్నం, జులకల్ రాజు, ఎలియాజర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎస్ఐ సంతోష్ ని కలిసిన వడ్ఢేపల్లి జెడ్పీటీసీ కాశపోగు రాజు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES