జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- అదనపు కలెక్టర్ చాంబర్ నందు గ్రంథాలయ కమిటి మెంబర్ల తో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్
మాట్లాడుతూ. ఈ సంవత్సం విద్యార్థినీ ,విద్యార్థులకు నిర్వహించే పోటి పరీక్షలకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలు, స్టడీ మెటీరియల్ గ్రంథాలయములో కల్పిస్తామన్నరూ. ఇంతకు ముందు బడ్జెట్ ఎంత వచ్చింది, ఖర్చు ఎంత అయినది, బడ్జెట్ ఎంత మిగిలి ఉన్నది, ఇంకా ఎంత అవసరం ఉన్నదని మొత్తం వివరాలు సమర్పించాలని గ్రంథాలయ అధికారులకు ఆదేశించారు. సమావేశంలో డి పి ఓ శ్యాంసుందర్, అంపయ్య,ఆంజనేయులు, డి పి ఆర్ ఓ చెన్నమ్మ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పోటీ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు గ్రంథాలయంలో అన్ని సౌకర్యాలు కలిపిస్తాము — జిల్లా అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES