Monday, June 30, 2025

శ్రీరామచంద్ర మూర్తిని దర్శించుకున్న సర్పంచు సుజాత రాముడు ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గం, అయిజ మండలంలోని సంకాపురం గ్రామంలో సోమవారం అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా గ్రామ సర్పంచు సుజాత, అయిజ సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు రాముడు శ్రీరాముని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు రాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అయోధ్యలో రామ మందిరం పున:ప్రతిష్టను పురస్కరించుకుని గ్రామ, నియోజకవర్గ ప్రజలకు వారు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అయోధ్యలో ఆలయం ప్రారంభ ఘట్టాన్ని ఎల్ఈడి స్క్రీన్ ద్వారా తిలకించి భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular