జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో నూతన సంవత్సరం 2024ను పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేటులోని కలెక్టర్ చాంబర్ లో ఉన్న వల్లూరు క్రాంతిని జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి చెన్నమ్మ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అలాగే నూతన సంవత్సరంలో అన్ని శుభాలే కలగాలని ఆకాంక్షిస్తూ కలెక్టర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా కలెక్టర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డీపీఆర్ఓ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES