Monday, June 30, 2025

మల్దకల్ ఆలయాన్ని దర్శించుకున్న ఎస్పీ రితిరాజ్ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల నియోజకవర్గం, మల్దకల్ మండలం కేంద్రంలో వెలసిన శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర (తిమ్మప్ప స్వామి) ఆలయాన్ని జిల్లా ఎస్పీ రీతిరాజు మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు ఎస్పీకి స్వాగతం పలికి స్వామివారికి అర్చనలు నిర్వహించారు. అనంతరం శేషవస్త్రంతో సన్మానించి ఆలయ చరిత్ర పుస్తకాన్ని అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular