జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ఆదిశిలా క్షేత్రమైన మల్దకల్ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని శనివారం జోగులాంబ గద్వాల జిల్లా అడిషనల్ ఎస్పీ రవి కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. వారికి దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు, అర్చకులు మధుసూదనాచారి, రవి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం వారు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అర్చనలు చేయించారు. అనంతరం ఆలయ చైర్మన్ స్వామివారి శేషవస్త్రం బహూకరించారు.
మల్దకల్ తిమ్మప్ప స్వామి ఆలయాన్ని సందర్శించిన ఏఎస్పి రవి ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES