Monday, June 30, 2025

వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణకు హాజరైన జెడ్పి చైర్పర్సన్ సరిత ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల నియోజకవర్గంలోని, గట్టు మండలం, అంతంపల్లి గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల అసెంబ్లీ ఇంచార్జీ సరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె వాల్మీకి విగ్రహానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకు ముందు జెడ్పీ చైర్ పర్సన్ ర్సన్ కి గ్రామస్తులు భారీ ఎత్తున స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్ల రాజశేఖరరెడ్డి, సత్యనారాయణ, మధుసూదన్ బాబు, గట్టు కృష్ణ, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, రామలింగేశ్వర కాంళ్లే, అంతంపల్లి ఆంజనేయులు, రామకృష్ణ, నరసింహులు, దానయ్య, భాస్కర్ రెడ్డి, తిమ్మప్ప, ఓంకార్, ప్రకాశ్ గౌడ్, బల్గేర బజారన్న, ముకేరన్న, తుమ్మలపల్లి రవినాయుడు, ఆంజనేయులు, మాచర్ల ప్రకాష్, ఆలూర్ రవి, ఆరగిద్ద బాలకృష్ణ, గురుపద, రమేష్, రాజేష్, సురేష్, బత్తలయ్య, శేఖర్ గౌడ్, వెంకటేష్, ఇసాక్, తిరుమల్, రామకృష్ణ, అల్వాల రాజశేఖరరెడ్డి, సద్దలోనిపల్లి గోపాల్, కరాటే సత్యం, నరేందర్ రెడ్డి, రామకృష్ణ, సోమశేఖర రెడ్డి, కొండపల్లి రాఘవేంద్ర రెడ్డి, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular