Sunday, June 29, 2025

జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న ట్రాన్స్ జెండర్లు ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న ట్రాన్స్ జెండర్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగిన పోలింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము గద్వాల పట్టణంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రోత్బలంతో మొదటిసారి ఓటర్గా నమోదు చేసుకొని నేడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. ఎందుకు సహకరించిన జిల్లా కలెక్టర్కు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ట్రాంజెండర్లుగా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular