Sunday, June 29, 2025

విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ బృందం నిల్వ స్థలంపై దాడులు ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:-జోగులాంబ గద్వాల జిల్లా, కేటి దొడ్డి మండలం కూచినెర్ల శివారులో విశ్వసనీయ సమాచారం మేరకు గద్వాల ఎక్సైజ్ స్టేషన్ బృందం, ఈ ఎన్ ఎఫ్ టి మహబూబ్నగర్ బృందం, అనుమానాస్పద మద్యం నిల్వ స్థలంపై సంయుక్తంగా దాడులు నిర్వహించి. (3) విస్కీ కార్టన్లు (25.92) లీటర్లు మద్యం స్వాధీనం చేసుకొని మునిస్వామి నీ అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గోపాల్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular