జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచెడ్ గ్రామంలో ఎక్సైజ్ ఎస్సై కృష్ణ బృందం రూట్ వాచ్ నిర్వహించి. ఒక ఆటో, బైక్తో పాటు (21.8) లీటర్ల మద్యం, తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గోపాల్ తెలిపారు.
మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసు అధికారులు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES