జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కుట్కనూర్ గ్రామ శివార్లలో నిన్న అర్థరాత్రి ఎక్సైజ్ పోలీస్ ఎస్ఐ గోవర్ధన్ బృందం రూట్ వాచ్ నిర్వహించి. రెండు బైక్లతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి (3) కార్టన్ల ఎన్ డి పి ఎల్ కర్ణాటక లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గోపాల్ తెలిపారు.
కర్ణాటక లిక్కర్ స్వాధీనం చేసుకున్న పోలీస్ ఎక్సైజ్ అధికారులు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES