Sunday, June 29, 2025

ఈనెల 27న ప్రియాంక గాంధీ సభను జయప్రదం చేద్దాం-గద్వాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి సరిత ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల నియోజకవర్గంలో 27న ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని గద్వాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సరిత కోరారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని మేళ్లచెర్వు చౌరస్తాలో సోమవారం ఉదయం 11గంటలకు బహిరంగ సభ ఉంటుందని, ఈ సభకు కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరవుతున్నట్లు చెప్పారు. గద్వాల నియోజకవర్గంలోని పల్లె, మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular