Sunday, June 29, 2025

ఒక్కొక్కరుగా బిఆర్ఎస్ ను వీడి కాంగ్రేస్ పార్టీ వైపు అడుగులు… ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అబ్రహం బిఆర్ఎస్ పార్టీనీ వీడి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రేస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ఇప్పటివరకు బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న అబ్రహం కేడర్ ఒక్కొక్కరుగా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular