జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్ల9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా బలిగెరా గ్రామ శివారులో నిన్న రాత్రి ఎక్సైజ్ పోలీస్ ఎస్ఐ రాజేందర్ బృందం రూట్ వాచ్ నిర్వహించి. మద్యం రవాణా చేస్తుండగా గురు నాయుడు, మారెప్ప, లను అరెస్టు చేశారు. వారి నుంచి (43.2) లీటర్ల మద్యం (2) బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గోపాల్ తెలిపారు
మద్యం రవాణా చేస్తుండగా అరెస్టు చేసిన పోలీస్ ఎక్సైజ్ అధికారులు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES