జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్ల9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణం సిటీ పాడు చౌరస్తాలో నిన్న రాత్రి ఎక్సైజ్ పోలీస్ ఎస్ఐ గోవర్ధన్ బృందం రూట్ వాచ్ నిర్వహించి.
మద్యం రవాణా చేస్తుండగా నాయకి శివన్న , బోయ అంకె రవి కుమార్, సంధ్యపోగు మద్దిలేటి, లను అరెస్టు చేశారు. వారి నుంచి (25.92) లీటర్ల మద్యం (3) బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గోపాల్ తెలిపారు
మద్యం రవాణా చేస్తుండగా స్వాధీనం చేసుకున్న పోలీస్ ఎక్సైజ్ అధికారులు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES