జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల నియోజకవర్గ బడుగు బలహీన వర్గాలకు చెందిన గద్వాల దివంగత మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు సతీమణి భువనేశ్వరి, వారి కుమారులు సీనియర్ సిటిజన్ నాయకులు మోహన్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అచ్చన్నగౌడ్ తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు సతీమణి, వారి కుటుంబ సభ్యులు-ఆహ్వానించిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES