జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం చిన్నచింతరేవుల గ్రామం, గద్వాల పట్టణంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం రూట్ వాచ్ నిర్వహించి. ముష్టి యెళ్ళప్ప, బ్యగరి కిష్టన్న, శేనేగపల్లీ శ్రీనివాస్ రెడ్డి , లను అరెస్ట్ చేశారు. వారి నుంచి (52.56) లీటర్ల మద్యం (01) కారు (02) బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గోపాల్ తెలిపారు
అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న పోలీస్ ఎక్సైజ్ ఎంపోర్స్మెంట్ టీం ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES