జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా
అయిజ పట్టణంలో మేడికొండ చౌరస్తాలో నిన్న సాయంత్రం ఎక్సైజ్ పోలీస్ ఎస్సై గోవర్ధన్ బృందం రూట్ వాచ్ నిర్వహించి (3) వ్యక్తులను, మ్యాకు డోల్ విస్కీ(25.92) లీటర్ల మద్యం, (03) బైకులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు
ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గోపాల్ తెలిపారు
అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న పోలీస్ ఎక్సైజ్ అధికారులు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES