Saturday, June 28, 2025

జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐదవ శక్తిపీఠమైన బాల బ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ అమ్మవారి ఆలయాలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు వారికి ఆలయ ఈవో పురేందర్ ఆలయ అర్చకులు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం కలెక్టర్ జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామివారి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular