జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్ లో బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే సతీమణి, బండ్ల జ్యోతి తన రెండవ సెట్ మినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అపూర్వ్ చౌహన్ కు సమర్పించారు.
బీఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్ వేసిన బండ్ల జ్యోతి.. ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES