Saturday, June 28, 2025

ఉప్పల్ లో ఉప్పును చోరీ…-ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి: -దొంగలంటే.. బంగారం, వెండి, డబ్బు, ఇతర విలువైన వస్తువులు ఎత్తుకెళ్తుంటారు. ఉప్పల్ లో మాత్రం దొంగలు ఉప్పును చోరీ చేశారు. ఓ జంట బుధవారం రాత్రివేళ బైక్ పై వచ్చి ఓ కిరాణ షాపు ముందు ఆగారు.7 ఉప్పు బస్తాలను స్కూటీపై వేసుకుని వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే.. స్కూటీపై ఉన్న యువకుడికి.. అమ్మాయే స్వయంగా ఉప్పు బస్తాలు అందించడం గమనార్హం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular