Friday, May 30, 2025

రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పాటు….

రాష్ట్రంలో మరో మూడు కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రైమరీ నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేసింది. నిర్మల్‌‌‌‌ జిల్లాలో 2, వనపర్తి జిల్లాలో ఒకటి ఏర్పాటు చేయ బోతున్నది. 15 రోజుల పాటు అభ్యంతరాలు స్వీక రించి.. ఆ తర్వాత తుది నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేయనున్నది. వనపర్తి జిల్లా ఏదుల మండలాన్ని 8 గ్రామాలతో ప్రతిపాదించింది. ఇందులో చిన్నారం, చీరకపల్లి, ఏదుల, సింగాయిపల్లి, తుర్కదిన్నె, మాచుపల్లి, ముత్తిరెడ్డిపల్లి, రేకుపల్లి గ్రామాలను కలుపుతూ మండలంగా ఏర్పాటు చేయనున్నది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular